జాతీయంతెలంగాణ

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మె ల్సీ కవిత సీబీఐ జ్యూడిషి యల్ కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పర్చనున్నారు అధికారులు. మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత మెున్న అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైళ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ట్ ముందు హాజరుకాను న్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని 30 వేలకు పైగా అభ్యర్ధులు!!
  2. కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు
  3. యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ఘరానా మోసం..!
  4. సైబర్ నెరగాళ్ళ లింకు ఓపెన్ చేశారో…. ఎకౌంట్లో పైసలు మాయం….
  5. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టండి…సీఎం రేవంత్ రెడ్డి

Related Articles

Back to top button